నిడదవోలులో ఇద్దరు దుర్గేష్ లు, ఇద్దరు శ్రీనివాస్లు

3298చూసినవారు
నిడదవోలులో ఇద్దరు దుర్గేష్ లు, ఇద్దరు శ్రీనివాస్లు
నిడదవోలు నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ అనంతరం పలువురు అభ్యర్థులు మిగిలారు. వారిలో దుర్గేశ్ పేరుతో ఇద్దరు, శ్రీనివాస్ నాయుడు పేరుతో ఇద్దరు బరిలో నిలిచారు. కూటమి అభ్యర్థిగా కందుల దుర్గేశ్, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల దుర్గేశ్ పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి జి. శ్రీనివాస్ నాయుడు బరిలో ఉండగా, గిద్దా శ్రీనివాస్ నాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోనిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్