కూటమి అభ్యర్థి చినరాజప్పను గెలిపించాలి

1081చూసినవారు
రాష్ట్రంలో అరాచక వైసీపీ పాలన నుంచి ప్రజలు విముక్తులవ్వాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఎమ్మెక్యే చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం సామర్లకోట 10వ వా ఎదులో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఐదేళ్ళ వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని రంగనాగ్ ఆరోపించారు కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్