సామర్లకోట లో భారత్ బంద్ ప్రభావం

54చూసినవారు
ఎస్ సీ కుల వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాలు ఇచ్చిన పిలువు మేరకు బుధవారం సామర్లకోట లో బంద్ ప్రభావం కనిపించింది. బంద్ నిర్వాహకులైన మాల మహానాడు నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా సామర్లకోట ఓవర్ బ్రిడ్జి పైకి చేరుకుని ధర్నా. నిర్వహించారు. దీంతో సామర్లకోట నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రహదారులపై వాహనాల రాకపోకలు స్థంభించాయి.

సంబంధిత పోస్ట్