జాబ్ మేళాతో ఉపాధి అవకాశాలు

79చూసినవారు
జాబ్ మేళాతో ఉపాధి అవకాశాలు
కాకినాడ జిల్లా సామర్లకోట టీటీడీసీ సెంటర్ లో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ మరియు జిల్లా ఉపాధి, సంస్థచే జాబ్ మేళా మంగళవారం నిర్వహించారు. 73 మంది పాల్గొనగా 22 మందికి ఉపాధి కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి శ్రీనివాస్ సీడాప్ డీఎం కిరణ్, జిల్లా నైపుణ్యభివృద్ధి ఎం. కొండలరావు, స్కిల్ డెవలప్మెంట్, సీడాప్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్