హుస్సేన్ పురంలో ఘనంగా అమ్మవారి సంబరం

51చూసినవారు
సామర్లకోట మండలం హుస్సేన్ పురంలో అమ్మవారి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి శనివారం అమ్మవారిని గ్రామోత్సవంగా తీసుకుని వచ్చి పవిత్ర గోదావరి పుష్కరిణిలో నిమజ్జనం చేసారు. ఈ కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో భక్తులు ఉపవాస దీక్షలతో అమ్మవారి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామం అభివృద్ధిపథంలో పయనించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్