శనివారం పింఛన్ల పంపిణీకి చర్యలు

84చూసినవారు
శనివారం పింఛన్ల పంపిణీకి  చర్యలు
సామర్లకోట మండలంలో అన్ని గ్రామాలకు శనివారం పించను పంపిణిని 179 మంది సిబ్బందితో చేపడుతున్నట్టు ఎంపిడివో డి. శ్రీ లలిత శుక్రవారం తెలిపారు. ఉదయం ఆరు గంటలకు పింఛన్లు మొత్తం 11, 757 లకు గాను రూ. 4, 89, 97, 50ఆల్ లు పంపిణి చేయనున్నట్లు చెప్పారు. 31వ తేదిన పింఛన్ తీసుకోని వారికి సెప్టెంబర్ 2వ తేదీన సోమవారం అందించునున్నట్టు ఎంపీడీవో శ్రీలలిత తెలిపారు.

సంబంధిత పోస్ట్