పోలీసులచే రహదారులకు మరమ్మత్తులు

76చూసినవారు
పెద్దాపురం ఏడిబి రహదారి కి పెద్దాపురం సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. అతి ప్రధానమైన ఈ రహదారి గోతులతో ప్రమాదంగా మారింది. పలు ప్రాంతాలలో పెద్దపెద్ద గోతులు ఏర్పడి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దాపురం డిఎస్పి లతా కుమారి ఆధ్వర్యంలో పెద్దాపురం సిఐ క్రాంతి కుమార్ రోడ్డు రిపేర్లకు చర్యలు చేపట్టారు. పోలీసులు చేపట్టిన సేవల పట్ల ప్రజలు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్