పెద్దాపురం: జనాభా తగ్గటుగా సిబ్బందిని పెంచాలి

77చూసినవారు
పెద్దాపురం: జనాభా తగ్గటుగా సిబ్బందిని పెంచాలి
పట్టణ జనాభా రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, కార్మికుల సిబ్బందిని పెంచడం లేదని, బానిసల్లా పని చేయిస్తున్నారని ఉమ్మడి జిల్లా ఏఐటీయుసి ఉపాద్యక్షులు తాటిపాక మధు మరియు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం, స్థానిక మునిసిపల్ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్