ఖాళీ అవుతున్న వైసీపీ శిబిరం

6025చూసినవారు
పెద్దాపురం నియోజకవర్గం లో వైసీపీ శిబిరం నుంచి ఒక్కొక్కరూ టీడీపీ, జనసేన పార్టీలలోకి వలసలతో వైసీపీ శిబిరం ఖాళీ అవుతోంది. జరుగుతున్న పరిణామాలను ఆ పార్టీలో ద్వితీయశ్రేణి నాయకులు కలవరం చెందుతున్నారు. ఇప్పటికే సామర్లకోట మ్యూనిసిపాలిటీలో ఇద్దరుకౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు. గురువారం మరో వైసీపీకి చెందిన నక్కా కుటుంబం నుంచి సుమారు 65మంది టీడీపీలోకి చేరనున్నారు. బుధవారం. సాయంత్రం వంశీ టైలర్, వీరబ్బాయిలు చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్