శ్రావణ మాస వ్రత పూజలకు మహిళల భక్తి వెల్లువ

85చూసినవారు
శ్రావణ. మాసం మొదటి శుక్రవారం పురష్కరించుకుని సామర్లకోట కుమార రామ. భీమేశ్వరాలయంలో మహిళా. భక్తులు సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలను ఆచరించేందుకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఆలయ ఇవో బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో. పలువురు దాతలు సమకూర్చిన పూజా సామాగ్రీ, ప్రశాదాలను భక్తులకు అందజేశారు. కదా వృత్తాంతాన్ని పండితులు సోమేశ్వర శర్మ సమగ్రంగా వివరించారు. నిత్యాన్నాధన పధకంలో సుమారు వెయ్యి మంది ఆన్నప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్