అధికారులను అలర్ట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్

81చూసినవారు
అధికారులను అలర్ట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్
కాకినాడ జిల్లా అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. ఏలేరు రిజర్వుయర్ కు భారీగా వరద వస్తుండటంతో కాకినాడ జిల్లా కలెక్టర్, అధికారులతో ఆయన సమిష్టించారు. 24 టి యం సి ల కెపాసిటీ ఉన్న జలాశయంలో నీటి మట్టం 21టి యం సి లకు చేరింది. ఇవాళ రాత్రికి వరద మరింత పెరుగుతుంది. ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్, వ్యవసాయ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని పవన్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్