శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని రాస్తారోకో

56చూసినవారు
శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని రాస్తారోకో
గొల్లప్రోలు పట్టణంలో ఎస్సీపేటలో చెత్తను తొలగించి, అభివృద్ధి పరచాలంటూ స్థానికులు ఆందోళన చేపట్టారు. గొల్లప్రోలులో ప్రధాన రహదారిపై ఎస్బీఐ ఎదురుగా శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఎస్సీపేటకు చెందిన అడ్డాల అప్పయమ్మ మృతిచెందగా బురదలో శ్మశానానికి చేర్చామని వాపోయారు. సమాధి చేసేందుకు గుంతతవ్వితే పనికి ప్లాస్టిక్ కవర్లు అడొచ్చి ఇబ్బంది పడ్డామని ఆందోళన చేపట్టగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్