మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

57చూసినవారు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వికాస సహాకారంతో మెగా జాబ్ మేళాను పిఠాపురం పట్టణంలో శనివారం నిర్వహిస్తున్నట్లు జనసేనపార్టీ ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి పిఠాపురంలో రాజు గారి కోట దగ్గర ఉన్న ఎస్ఎఫ్ఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తారని, 40 కంపెనీలకు పైగా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్