వడిశలేరులో ఘనంగా శ్రీ రాముని శోభా యాత్ర

52చూసినవారు
వడిశలేరులో ఘనంగా శ్రీ రాముని శోభా యాత్ర
అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట సందర్భంగా వడిశలేరు లో శ్రీ రాముని శోభా యాత్ర చాలా ఘనంగా జరిగింది. ఈ యాత్ర శ్రీ భజేనారాయణ స్వామి వారి గుడి నుండి సూర్యనారాయణపురం శ్రీ సీతారాముల గుడి వరకూ భజన బృందాలు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నామం తో ఊరు అంతా తన్మయత్వం పొందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్