అభివృద్ధిని చూసి ఓటు వేయండి: భరత్

81చూసినవారు
అభివృద్ధిని చూసి ఓటు వేయండి: భరత్
రాజమండ్రిలో నేను చేసిన అభివృద్ధిని చూడండి నిజంగా అభివృద్ధి జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ అన్నారు. శనివారం రాజమండ్రిలోని 4వ వార్డు ఇన్‌ఛార్జి బొంతా శ్రీహరి నేతృత్వంలో రాజేంద్రనగర్ విజయ దుర్గా కళాశాల వద్ద నుంచి ఎంపీ వార్డు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వీధి వీధికీ, ఇంటింటికీ వెళ్ళి ప్రజల సమస్యలు, ఆ ప్రాంత ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్