సముద్రంలోకి 2. 91 లక్షల క్యూసెక్కుల నీరు

76చూసినవారు
సముద్రంలోకి 2. 91 లక్షల క్యూసెక్కుల నీరు
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శుక్రవారం 2. 91 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. తూర్పు డెల్టా, మధ్య డెల్టా, పశ్చిమ డెల్టా కాలవకు 11, 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9. 70 అడుగుల నీటిమట్టం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్