ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రద్దు

82చూసినవారు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం రద్దు
రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని కృష్ణాష్టమి సందర్భంగా సెలవు దినం కావడంతో కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని కలెక్టర్ ప్రశాంతి ఆదివారం సాయంత్రం తెలిపారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, జిల్లా ప్రజలందరూ గమనించాలని కోరారు. వచ్చే సోమవారం కార్యక్రమం యధవిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్