ఎన్నికల విధులు పారదర్శకతతో నిర్వహించాలి: కలెక్టర్

77చూసినవారు
ఎన్నికల విధులను అధికారులందరూ పారదర్శకతతో నిర్వహించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత సూచించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించి ఎన్నికల విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు అందరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్