అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలి: సర్పంచ్

62చూసినవారు
అవకతవకలపై దర్యాప్తు చేపట్టాలి: సర్పంచ్
కడియం మండలం కడియపులంక గ్రామంలో ఇటీవల డ్వాక్రా సంఘాల రుణాల మంజూరులో అవకతవకలు జరిగాయని సభ్యులు ఆరోపిస్తుండటంతో ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు చేయించాలని సర్పంచ్ పాఠంశెట్టి రాంజీ డిమాండ్ గురువారం చేశారు. మూడు గ్రూపులకు సంబంధించి సుమారు రూ. 20 లక్షలను డ్వాక్రా యానిమేటర్ గోల్మాల్ చేశారని ఆరోపిస్తున్నారని అన్నారు. మిగిలిన డ్వాక్రా గ్రూపుల్లోనూ విచారణ చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్