ఇసుక వాహనాలకు జేసీ ఆమోదం తప్పనిసరి: జిల్లా కలెక్టర్

65చూసినవారు
ఉచిత ఇసుక కోసం రీచ్‌లకు వచ్చే వాహనాలకు స్లాట్ కేటాయింపు చేసి ట్రక్‌కు షీట్ జారీ చేయ్యాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్‌లో డివిజన్, మండలస్థాయి అధికారులతో ఇసుక రవాణా తదితర అంశాలపై జేసీ చిన్నరాముడుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇసుక రవాణా వాహనాలకు జేసీ జారీచేసిన ఉత్తర్వులను అనుసరించి మాత్రమే బుకింగ్ పాయింట్ వద్దకు అనుమతించాలన్నారు.

సంబంధిత పోస్ట్