కడియం: భారతరత్న అబ్దుల్ కలాంకు ఘన నివాళి

50చూసినవారు
కడియం: భారతరత్న అబ్దుల్ కలాంకు ఘన నివాళి
భారతదేశపు మిస్సైల్ మ్యాన్, ఆదర్శ రాష్ట్రపతి, విద్యావేత్త, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం 93వ జయంతి కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు టి. సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు గొల్లపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల్లో కలాం ఒకరని, పోఖ్రాన్ అణు పరీక్షలో కీలకపాత్ర వహించారని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్