స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల

67చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్య పంచాయితీ సత్యనారాయణపురంలో ఉన్న పిరమిడ్ హౌస్ వద్ద నుండి గురువారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో గ్రామాలన్నీ నిర్వీర్యం చేశారని, అభివృద్ధి సూన్యం అన్నారు. పంచాయతీలను చెత్త కుప్పలుగా మార్చి పారిశుధ్యం లేకుండా చేశారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్