దుళ్లలో ఘనంగా మదర్ థెరీసా జయంతి వేడుక

67చూసినవారు
దుళ్లలో ఘనంగా మదర్ థెరీసా జయంతి వేడుక
కడియం మండలం దుళ్లలో సోమవారం మదర్ థెరీసా జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీల కతీతంగా నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని థెరీసా విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస్ థెరీసా సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్