రూ. 2. 55 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు సీజ్

50చూసినవారు
కడియం మండలం పొట్టిలంక చెక్ పోస్ట్ వద్ద ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 2. 55 కోట్ల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను మంగళవారం రాత్రి పోలీసులు సీజ్ చేశారు. సిఐ తులసీధర్ వివరాలు మేరకు విజయవాడ - రాజమండ్రికి ఒక వాహనంలో రూ. 2. 58 కోట్ల విలువైన బంగారం వెండి ఆభరణాలను తరలిస్తుండగా కడియం తాసిల్దార్ రమాదేవి ఆధ్వర్యంలో తనిఖీ చేసి సీజ్ చేశారు. అనంతరం ఆ నగదును సంబంధిత అధికారులకు బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్