విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి: మంత్రి

79చూసినవారు
ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించడం ద్వారా తాను ఎంచుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారని మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం నిడదవోలు బాలురు జూనియర్ కళాశాలలో  ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్