రాజమండ్రి రూరల్ మండలం సాటిలైట్ సిటీ ఇందిరమ్మ కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బిళ్ళకుర్తి శ్రీనివాస్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం వారి నివాసానికి వెళ్లి ఆయన యొక్క యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ధారా అన్నవరం, ఎం. ఎస్. ఆర్ శ్రీను, ముసిని శ్రీను, చౌడాడ లాజర్, అలంకార్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.