జవాబుదారీతనంతో పరిష్కారం చూపాలి: కలెక్టర్

70చూసినవారు
ప్రజా సమస్యలకు అధికారులు జవాబుదారీతనంతో సకాలంలో పరిష్కారం చూపాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి సూచించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యలపై 450 అర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్