రాజానగరం బరిలో 12 మంది

592చూసినవారు
రాజానగరం బరిలో 12 మంది
రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 18 నామినేషన్లు దాఖలవగా 4 తిరస్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాధవి లత సోమవారం తెలిపారు. మిగిలిన 14 నామినేషన్లలో ఇద్దరు ఉపసంహరించుకున్నారన్నారు. చివరగా 12 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని చెప్పారు. ప్రధాన అభ్యర్థులుగా కూటమి నుంచి బత్తుల బలరామకృష్ణ, వైసీపీ నుంచి జక్కంపూడి రాజా, కాంగ్రెస్ నుంచి ముండ్రు వెంకట శ్రీనివాస్ బరిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్