గోకవరం మండల జనసైనికులు అంతా టీడీపీ వెంటే...

1555చూసినవారు
జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలోని జనసైనికులు అంతా కూడా టిడిపి వెంటే ఉంటామని పెంటపల్లి జనసైనికులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో జరిగిన టిడిపి జనసేన ఆత్మీయ సమావేశంలో జగ్గంపేట నియోజకవర్గ టిడిపి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా పాల్గొనగా మండల జనసేన కన్వీనర్ ఉంగరాల మణిరత్నం మొదలైన వారు పాల్గొని జ్యోతుల నెహ్రూ గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్