జక్కంపూడి రాజా సమక్షంలో వైసీపీలోకి చేరికలు

72చూసినవారు
జక్కంపూడి రాజా సమక్షంలో వైసీపీలోకి చేరికలు
రాజానగరం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఖాళీ అవుతున్నాయని నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కోరుకొండ మండలం శ్రీరంగ పట్టణంలో జనసేన, టీడీపీకి చెందిన పలువురు చందం నాని, కర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ మేరకు వారికి వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్