పవన్ కళ్యాణ్ కే తన మద్దతు ప్రకటిస్తున్నానని, తన తండ్రి ముద్రగడ పద్మనాభం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని ముద్రగడ పద్మనాభం కుమార్తె మీడియా సమావేశంలో వెల్లడించారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిని జగన్మోహన్ రెడ్డి కేవలం వాడుకుని వదిలేస్తారని జనసేనకే తన మద్దతు తెలుపుతున్నానని, పవన్ కళ్యాణ్ గెలిచి తీరుతారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.