సీతానగరంలో కేంద్ర బలగాలతో పోలీసుల కవాతు

580చూసినవారు
మండల కేంద్రమైన సీతానగరంలో కేంద్ర బలగాలతో గురువారం కవాతు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని భద్రతా చర్యలు చేపట్టినట్లు ప్రజలకు వివరించారు. మండలంలో మొదట విడత కవాతు కార్యక్రమం పూర్తయిందని ఆయన తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్