రాజానగరం ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది..?

54చూసినవారు
రాజానగరం ఎన్నికల కురుక్షేత్రంలో గెలుపు ఎవరిది..?
తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2 సార్లు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి గెలుపొందింది. రాజానగరం నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి జాకంపూడి రాజా, కూటమి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, కాంగ్రెస్ నుండి ముండ్రు వెంకట శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజానగరం గెలుపు ఎవరన్నది ఉత్కంఠగా మారనున్నది.

సంబంధిత పోస్ట్