దుగ్దూరు సర్పంచ్ టిడిపి పార్టీలోకి చేరిక

2594చూసినవారు
దుగ్దూరు సర్పంచ్ టిడిపి పార్టీలోకి చేరిక
కాజులూరు మండలం దుగ్దూరు గ్రామ సర్పంచ్ పోతు వెంకటలక్ష్మి జ్యోతి కుమారి వైసిపి పార్టీ నుండి రామచంద్రాపురం నియోజకవర్గ తెలుగుదేశంఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. తన అనుచరులు 300 మందితో కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గుబ్బల యేసు రాజు టిడిపి, జనసేన, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్