కన్నాయిగూడెం ఎంపీటీసీ దారుణ హత్య

9899చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెం గ్రామానికి చెందిన వైసీపీ ఎంపిటిసి వర్షాబాలకృష్ణ 40 గురువారం దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో తల పై మోదటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్