లడ్డూ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలాంటూ భారీ ర్యాలీ

74చూసినవారు
తిరుమల లడ్డూ ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాజోలు మండలంలోని తాటిపాక గ్రామంలో హిందూ ధార్మిక సంఘాల నాయకులు సోమవారం రాత్రి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాగడాలను వెలిగించి స్థానిక తాటిపాక సెంటర్ నుంచి నిరసన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్