అధ్వాన రహదారితో రైతుల అవస్థలు

64చూసినవారు
రాజోలు మండలం వేగివారిపాలెం గ్రామంలో సరైన రోడ్డు సదుపాయం లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లకు వెళ్లాలన్న, పొలాలకు వెళ్లాలన్న అవస్థలు తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉన్న రోడ్డు కాస్త దిగబడిపోయిందని వాపోయారు. చినుకులు పడితే రోడ్డు అధ్వానంగా మారుతుందని సోమవారం ఆవేదన చెందారు. ఈ విషయంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పక్కా రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్