అక్రమంగా ఇసుక తరలింపు

58చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను సీజ్ చేసినట్లు సఖినేటిపల్లి ఎస్సై దుర్గాశ్రీనివాస్ మంగళవారం తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సిబ్బందితో దాడి చేసి రెండు ఇసుక ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్