లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భారీగా వరలక్ష్మీ వ్రతాలు

65చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారి ఉపాలయం వద్ద శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు భారీగా పాల్గొని వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అదే విధంగా స్వామి సన్నిధిలో శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది.

సంబంధిత పోస్ట్