ప్రజా వేదికలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్

75చూసినవారు
ప్రజా వేదికలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
100 రోజుల పాలనలో రాష్ట్రంలో వంద అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగాయని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తి అయిన సందర్భముగా సఖినేటిపల్లి మండలం మోరిపోడు గ్రామ పంచాయతీ వద్ద శనివారం నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్