రాజోలు: రివ్యూ పిటిషన్ తోసిపుచ్చడం సమంజసం కాదు

73చూసినవారు
వర్గీకరణ రివ్యూ పిటిషన్ ను సుప్రీమ్ కోర్టు తోసిపుచ్చడం సమంజసం కాదని మాలల న్యాయ పోరాట సమితి జేఏసీ అధ్యక్షుడు సురేష్ కుమార్ అన్నారు. రాజోలు అంబేడ్కర్ సామాజిక భవనంలో జేఏసీ సమావేశం ఆదివారం జరిగింది. కోర్టు తీర్పు దళిత సమాజాన్ని గందరగోళానికి గురి చేసిందని నాలుగు మండలాల గౌరవాధ్యక్షులు సాయిబాబు అన్నారు. హక్కుల కోసం పోరాటం ఉధృతం చేస్తామన్నారు. బుజ్జి, మధు, మురళీకృష్ణ, జనార్దనరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్