ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చిన సచివాలయ ఏఎన్ఎంలు

67చూసినవారు
ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చిన సచివాలయ ఏఎన్ఎంలు
రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కు మలికిపురంలో సచివాలయం ఏఎన్ఎంలు శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. తమను మాతృ శాఖలో విలీనం చేయాలని, గ్రామ, వార్డు సచివాలయంలోనే ఉంచితే ఎంపీహెచ్ఎఫ్ కింద మార్చి జాబ్ చాట్ తెలియజేయాలని, ప్రమోషన్ ఛానల్ స్పష్టంగా తెలపాలని కోరారు. ఏ శాఖలో చేయాలో స్పష్టమైన గైడెన్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. గత ప్రభుత్వం విడుదల చేసిన ప్రమోషన్ లిస్ట్ ను పునః ప్రారంభించాలని కోరారు.

సంబంధిత పోస్ట్