కూటమి నేతల మనోభావాలు దెబ్బతిన్నాయి: జనసేన నేత జాలెం

50చూసినవారు
మామిడికుదురు మండలం బి. దొడ్డవరం సర్పంచ్ సుబ్రహ్మణ్యం జనసేనలో చేరికను ఉపసంహరించుకున్నామని ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాసరాజు మంగళవారం తెలిపారు. కూటమి నాయకుల ప్రమేయం లేకుండా సర్పంచ్ జనసేనలో చేరారన్నారు. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో సర్పంచ్ చేరికను పెండింగ్ లో పెట్టామన్నారు. దీనిపై అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్