గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది: ఎమ్మెల్యే దేవ

83చూసినవారు
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సర్వనాశనమైంది: ఎమ్మెల్యే దేవ
కూటమి ప్రభుత్వ 100 రోజుల పరిపాలన ప్రజారంజక పాలన దిశగా అడుగులు వేస్తోందని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. మలికిపురం మండలం పడమటి పాలెంలో సర్పంచ్ మాధవి అధ్యక్షతన శనివారం నిర్వహించిన ప్రజావేదిక సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ తదితర రంగాలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు.

సంబంధిత పోస్ట్