తాడిపత్రిలో మహిళ ఆత్మహత్య

55చూసినవారు
తాడిపత్రిలో మహిళ ఆత్మహత్య
తాడిపత్రి పట్టణంలోని ఇందిరానగర్ కు చెందిన శివజ్యోత్స్న (23) అనే మహిళ శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని శివజ్యోత్స్న, నరేంద్ర ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకోగా.. కొన్నేళ్లపాటు సజావుగా సాగుతుండగా భర్త కట్నం తేవాలంటూ భార్యపై వేధింపులకు గురిచేస్తుండడంతో శనివారం మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు.

సంబంధిత పోస్ట్