రామాలయంలో మంత్రి రాజా ప్రత్యేక పూజలు

550చూసినవారు
కోటనందూరు మండలం జగన్నాధపురం రామాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు ఎంపీపీ లగుడు శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినీటి బాబు, మాజీ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ లోవ దేవస్థానం చైర్మన్ గొర్లి అచ్చయ్య నాయుడు, లాలం బాబ్జి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్