నూకాలమ్మ జాతర మహోత్సవం

2792చూసినవారు
నూకాలమ్మ జాతర మహోత్సవం
నేడు తుని పాత బజార్ వీధిలో నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ ధర్మకర్త రాజా చినబాబు తెలిపారు. అమ్మవారి జాతరను పురస్కరించుకుని భక్తులు అమ్మవారిని దర్శించి.. తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ నేతలు తెలిపారు. ఈ జాతరలో తాడేపల్లిగూడెం ( కాలకేయ ట్రూప్ ) కాకినాడ (దోమడ) తీన్మార్, బాణసంచా హైలెట్ గా నిలిచాయని ఆలయ కమిటీ నేతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్