అంతర్వేదిలో సీపీఐ సమావేశం
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో జరిగిన సీపీఐ సమావేశంలో పార్టీ జిల్లా కార్య దర్శి కె. సత్తిబాబు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ. కేంద్రంలో కూటమిని, రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక జగన్ ను ఓడించాలన్నారు. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించి ప్రజలకు, నిరుద్యోగులకు తీవ్రమైన నష్టం కలిగించడమే కాకుండా మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అన్నారు.