మామిడికుదురు: టీటీడీ కల్యాణ మండపాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

50చూసినవారు
మామిడికుదురులో నిరుపయోగంగా మారిన టీటీడీ కల్యాణ మండపాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటానని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యే మంగళవారం కల్యాణ మండపాన్ని పరిశీలించారు. మండపం సీలింగ్ పడిపోయిందని, ఈ దర్శనం కౌంటర్ ను రద్దు చేశారని స్థలదాత వారసుడు శ్రీనివాస్ తెలిపారు. దీనిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి వినియోగంలోకి తీసుకువస్తానని ఎమ్మెల్యే వరప్రసాద్ స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్