చంద్రబాబుకు ఈసీ నోటీసులు

263618చూసినవారు
చంద్రబాబుకు ఈసీ నోటీసులు
సీఎం జగన్‌పై టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకర పోస్టులు పెడుతోందని వచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ తాజాగా స్పందించారు. 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆయన ఆదేశించారు. ఫిర్యాదు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్